అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన DY.CM పవన్

అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన DY.CM పవన్

TPT: మామండూరు అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్డులోని గోదామును పరిశీలించనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా.. అటవీప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఆయన సమీక్షించనున్నారు.