వేం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

వేం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

WGL: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.