ఫైబర్ వారియర్స్కు జిల్లా ఎస్పీచే టీ షర్ట్ల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసుస్టేషన్ లోని సైబర్ వారియర్స్కు, టీ షర్ట్ అందజేయడం జరిగింది. ఈ టీ షర్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ నుంచి పంపడం జరిగింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ కె శ్రీనివాస్, కరుణాకర్ పాల్గొన్నారు.