గురుకుల సిబ్బందిపై వేటు.. నలుగురిపై చర్యలు

గురుకుల సిబ్బందిపై వేటు.. నలుగురిపై చర్యలు

MHBD: మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. ఇటీవల సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసిన ఘటనపై విచారణ చేపట్టిన ఆర్సీఓ రత్నకుమారి.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (వీరన్న, రాజేందర్, ఉపేందర్) లను విధుల నుంచి తొలగించారు. పర్మినెంట్ ఉద్యోగి లక్ష్మణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.