హత్య చేసింది విద్యార్థులే: DSP
అన్నమయ్య: గాలివీడులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలు అన్నదమ్ముల మధ్య వర్గ పోరే ఈ హత్యకు కారణమని DSP కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. పొద్దుటూరుకు చెందిన కులాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాథరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.