రేపు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు: MPDO
CTR: పులిచెర్ల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రేపు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీవో రాజశేఖర్ బాబు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని ఉన్నతాధికారులు అదేశాలిచారన్నారు. ప్రజలు గ్రామ సభలకు హాజరయ్యేలా చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.