ఏప్రిల్ 2 నుంచి పంచాయతీలకు అధికారుల పాలన

ఏప్రిల్ 2 నుంచి పంచాయతీలకు అధికారుల పాలన

ప్రకాశం: సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుందని డీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 27 మండలాల్లో 519 పంచాయతీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 21 మండలాల్లో 405 పంచాయతీలకు ఈ అధికారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు.