గంటలోనే పోగుట్టుకున్న మొబైల్ రికవరీ

గంటలోనే పోగుట్టుకున్న మొబైల్ రికవరీ

MNCL: కాగజ్ నగర్ మండలం చింతగూడకు చెందిన వడాయి సాయికుమార్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి కేవలం గంట వ్యవధిలోనే ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అప్పగించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని SI సందీప్ కుమార్ సూచించారు.