మూసీ ప్రక్షాళనకు లైన్ క్లియర్

మూసీ ప్రక్షాళనకు లైన్ క్లియర్

HYD: మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 'గాంధీ సరోవర్'పై NGT పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతుల సాకుతో ప్రాజెక్టును అడ్డుకోవాలని BRS నేత వేసిన పిటిషన్‌న్ను ట్రిబ్యునల్ కొట్టేసింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశమేనన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో ఏకీభవించింది. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగి, మూసీ ప్రక్షాళన పనులకు మార్గం సుగమమైంది.