ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామములో రావి శ్రీలలిత మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇవాళ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని నిర్వహణ కొరకు పాఠశాల సిబ్బందిలో ఒకరిని నియమించాలన్నారు.