కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి మృతి

కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి మృతి

అన్నమయ్య: సుండుపల్లి(మం) ఈడికిపల్లి గ్రామానికి చెందిన రాజా (45) బుధవారం కరెంట్ స్తంభం ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. పోలోపల్లి పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయిందని రైతు లైన్మెన్‌కు సమాచారం ఇవ్వగా, ప్రైవేటు వ్యక్తి రాజాకు అక్కడికి వెళ్లమని సూచించినట్లు సమాచారం. ఎల్‌సీ క్లియరెన్స్ తీసుకోకుండానే రాజా విద్యుత్ స్తంభం ఎక్కగా 11కేవీ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.