రైలు ఢీకొని గేదె మృతి

రైలు ఢీకొని గేదె మృతి

NZB: నిజామాబాద్ జిల్లాలోని అర్సపల్లి సమీపంలో శనివారం ఉదయం రైలు ఢీకొని గేదె మృతి చెందింది. పట్టాలు దాటుతున్న గేదెను నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.