రాజంపేట ఇంఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్

రాజంపేట ఇంఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్

KDP: టీడీపీ రాజంపేట ఇంఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్ రాజును ప్రకటించడం సంతోషంగా ఉందని ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ బొడ్డే లక్ష్మీనారాయణ అన్నారు. ఆయనకు సిద్ధవటం శివారులో శుక్రవారం సన్మానం చేశారు. టీడీపీకి చమర్తి జగన్మోహన్ రాజు చేసిన సేవలను అధిష్ఠానం గుర్తించి ఇంఛార్జ్‌గా ప్రకటించిందన్నారు. ఇందుకు గాను పలువురు హర్షం వ్యక్తం చేశారు.