దొరికితే కఠిన చర్యలు..!
MDK: పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివార్లో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ వాహనాల తనిఖీ చేపట్టారు.అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు సరైన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.