ఎద్దుల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్య
NDL: శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల సందర్భంగా నంది కొట్కూరు (M) కొణిదెలలో సోమవారం పెద్ద బండ లాగుడు ఎద్దుల పోటీ కమిటీ వారు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్య గిత్త జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజలు చేసి, టెంకాయ కొట్టి పోటీలు ప్రారంభించారు. గెలుపొందిన మొదటి ఎడ్ల జతకు రూ. 80 వేలు అని ప్రకటించారు.