కామారెడ్డి జిల్లా నుంచి ఏడుగురు నేతలకు చోటు

కామారెడ్డి జిల్లా నుంచి ఏడుగురు నేతలకు చోటు

KMR: BJP రాష్ట్ర నూతన కార్యవర్గంలో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలకు పదవులు లభించాయి. రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు ప్రకటించిన జాబితాలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ MLA అరుణతార, మాజీ MP బీబీ పాటిల్ నియామకమయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పైడి ఎల్లారెడ్డికి చోటు దక్కింది.