ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన: ఏఎస్సై

ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన: ఏఎస్సై

NGKL: సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై అంజన్ రావు సూచించారు. ఊర్కొండపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు సైబర్ మోసాలపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలని, అపరిచితుల నుంచి వచ్చిన లింకులు, కాల్స్ నమ్మవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు.