మంత్రి నారాయణకు ఎమ్మెల్యేల స్వాగతం

మంత్రి నారాయణకు ఎమ్మెల్యేల స్వాగతం

CTR: చిత్తూరులో పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం పర్యటించారు. ఆయనకు చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ స్వాగతం పలికారు. అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. స్వాగతం పలికిన వారిలో కమిషనర్ నరసింహ ప్రసాద్, చూడ ఛైర్ పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజనర్సింహులు ఉన్నారు.