VIDEOల : సంగమేశ్వర స్వామికి సౌమ్యవాసరే పూజలు
SRD: జిల్లాలో సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం అష్టమి సౌమ్యవాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్రంగా జలంతో అభిషేకం చేశారు. అనంతర మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.