నిజామాబాద్ మీదుగా రైళ్ల మళ్లీంపు

నిజామాబాద్ మీదుగా రైళ్ల మళ్లీంపు

NZB: రైల్వే ట్రాఫిక్ బ్లాక్ నేపథ్యంలో కొన్ని రైళ్లకు దారి మళ్లింపు చేసినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. మే 3,5వ తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట జంక్షన్ మార్గం కాకుండా సికింద్రాబాద్-NZB-పెద్దపల్లి మార్గం మీదుగా నడిపించనున్నారు. మే 4న యశ్వంత్‌పూర్-లక్నో 22683 ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ-NZB పెద్దపల్లి మార్గంలో దారి మళ్లిస్తున్నారు.