సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
BPT: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాత్తూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వయంగా పర్యవేక్షించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.