ఎంపీడీవోకు సీపీఐ నాయకుల వినతి

ఎంపీడీవోకు సీపీఐ నాయకుల వినతి

ATP: గుంతకల్లు మండలంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ నాయకులు ఎంపీడీవో దేవదాసుకు వినతి పత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.