685 మంది విద్యార్థులు గైర్హాజరు: RIO

SKLM: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐఓ దుర్గారావు తెలిపారు. 21,127 మంది విద్యార్థులకు 20,442 మంది హాజరైరారని తెలిపారు. 685 మంది గైర్హాజరైనారని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.