నేటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ మహోస్తవం
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో 'మినీ మేడారం'గా పేరుగాంచిన పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఈరోజు ఘనంగా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక గురువారం, రాత్రి 9 గంటలకు అమ్మవారి పల్లకీ సేవ, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సిడె లాగుట కార్యక్రమం, శనివారం సాయంత్రం రథోత్సవంతో జాతరతో ముగిస్తుందని స్థానికులు తెలిపారు.