రెండు ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు: ఎస్సై

రెండు ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు: ఎస్సై

HNK: ఐనవోలు మండలం పన్నేలు గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా సోమవారం ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ ట్రాక్టర్‌ను ఆపి అనుమతిపత్రాలను పరిశీలించినప్పటికీ, సరైన అనుమతులు లేని కారణంగా ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు, ట్రాక్టర్ డ్రైవర్,యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.