దోరకుంటలో సీసీ కెమెరాల పరిశీలన ఎస్సై
SRPT: కోదాడ మండలం దోరకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎస్పీ నరసింహ సహకారంతో సర్పంచ్ పాలకి సురేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థుల తోడ్పాటుతో వీటిని ఏర్పాటు చేశారు. త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటిని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఎస్సై తెలిపారు.