'సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి'

'సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి'

ASR: జిల్లాలోని ప్రాథమిక రంగాల ఆర్థిక పురోగతి, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఆర్థిక పనితీరు సాధనలో వెనుకబడిన శాఖలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు శాఖలు లక్ష్యాలు నిర్ధేశించుకోవాలన్నారు.