ఇడుపులపాయలో IIIT విద్యార్థి సూసైడ్

ఇడుపులపాయలో IIIT విద్యార్థి సూసైడ్

KDP: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. నరసింహనాయుడు అనే విద్యార్థి మృతి చెందాడు. గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడని సమాచారం. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిది శ్రీకాకుళం జిల్లా అని తెలుస్తుంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.