నేడు విద్యుత్ సరఫరాలో అంతర్యాయం

NLR: కందుకూరు పట్టణంలోని పామూరు రహదారిలో విద్యుత్ లైన్ పనుల కారణంగా గాయత్రినగర్, కొత్త కుమ్మరిపాలెం, ప్రశాంతి నగర్, కుమ్మరిపాలెం, సింహాద్రినగర్, ఎర్ర వడ్డీపాలెం, పామూరు బస్టాండ్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాలలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ నరసింహం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.