వైసీపీ కాఫీకి విత్ క్యాడర్ కార్యక్రమం.. పలువురు పార్టీలో చేరిక

వైసీపీ కాఫీకి విత్ క్యాడర్ కార్యక్రమం.. పలువురు పార్టీలో చేరిక

W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు ఇంఛార్జ్ కాకర్ల శ్రీను ఇంటి వద్ద గురువారం ఉదయం ఏర్పాటు చేసిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో వైసీపీ తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో దుర్గ ప్రసాద్, సతీష్, శ్రీను వార్డు ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.