వార్షికోత్సవ వేడుకలకు పెద్దిరెడ్డికి ఆహ్వానం

వార్షికోత్సవ వేడుకలకు పెద్దిరెడ్డికి ఆహ్వానం

CTR: సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2న గణపతి పూజ, హోమం, కలసారాధన, 3న ప్రధాన హోమాలు, మహాభిషేకం, శాంతి కుంబాభిషేకం, అమ్మవారి ఊరేగింపు అన్నదానం, 4న అమ్మవారి చరిత్ర పారాయణం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. ఈ పూజలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని ఆహ్వానించారు.