అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ
NDL: బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని.. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. పలువురు అధికారులు, నేతలు మంత్రి బీసీని మర్యాదపూర్వకంగా కలిశారు.