రేపు విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్సీ, జిల్లా అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. NPDCL పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1:00 వరకు అలాగే జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.