రాంజిగొండ్ వర్ధంతి సభకు హాజరైన ఎమ్మెల్యే

రాంజిగొండ్ వర్ధంతి సభకు హాజరైన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలం రాంజిగొండ్ నగర్‌లో రాంజిగొండ్ వర్ధంతి సభను గ్రామస్తులు ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ముందుగా టెంకాయ కొట్టి రాంజిగొండ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులకై పోరాడిన వీరుడు రాంజిగోండ్ అని ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.