సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా శ్రీనివాసులు
CTR: అన్నమయ్య జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా పుంగనూరు మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్ ఎన్నికయ్యారు. సర్వేయర్ల ఎదుర్కొంటున్న సమస్యలుపై చర్చించి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం పుంగనూరు MRO కార్యాలయంలో తహసీల్దార్ రాము, వివిధ ప్రజా సంఘల నేతలు సన్మానించారు.