VIDEO: వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,675, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,200, పత్తి ధర రూ.7,100 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే నేడు నాన్ ఏసీ మిర్చి రూ.100 పెరగగా.. అటు పత్తి ధర, ఏసీ మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.