పటేల్ చొరవతోనే HYD గడ్డపై మువ్వెన్నల జెండా ఎగిరింది
HYD: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నగరంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. పటేల్ చొరవతోనే హైదరాబాద్ గడ్డపై మువ్వెన్నల జెండా ఎగిరిందని గుర్తుచేశారు. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడని అన్నారు.