విశాఖలో ABN రాధాకృష్ణపై ఫిర్యాదు

విశాఖలో ABN రాధాకృష్ణపై ఫిర్యాదు

VSP: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో విశాఖలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు అందజేశారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.