ప్రారంభమైన మూడో విడత పోలింగ్
MNCL: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా భీమారం, చెన్నూరు, జపూర్, కోటపల్లి, మందమర్రి మండలల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకొనున్నారు. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.