సీఎం చంద్రబాబుకు ప్రజలు కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబుకు ప్రజలు కృతజ్ఞతలు

CTR: కుప్పం మున్సిపాలిటీ 22వ వార్డులోని గుడిపల్లె రోడ్డు సర్కిల్ నుంచి పెద్దపర్తి కుంట గ్రామ వరకు నూతనంగా మంజూరైన రూ. 5.16 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ చేశారు. ఇన్నాళ్లుగా ఇరుకుగా.. ధ్వంసమైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ప్రజలు ఇబ్బందులను తొలగిస్తూ రోడ్డు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.