ధోనీ ఫ్యాన్స్కు GOOD NEWS
ధోనీ అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ గుడ్న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్డ్ అవటం లేదని తెలిపాడు. 2026 సీజన్లో కూడా ఆడతాడని స్పష్టం చేశాడు. దీంతో ధోనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ను మళ్లీ మైదానంలో చూడబోతున్నాం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.