రాధాకృష్ణపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

రాధాకృష్ణపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

ATP: ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వివాదాస్పద కథనాలపై రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో వారి పత్రిక ఎక్కడా కనిపించకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రజలే తరిమి కొట్టే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.