VIDEO: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

CTR: శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అర్చకులు ఉదయమే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.