జిల్లాలో 82.75 శాతం ఓటింగ్‌ నమోదు

జిల్లాలో 82.75 శాతం ఓటింగ్‌ నమోదు

SRD: జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 1 గంట వరకు పోలింగ్‌ శాతాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం 2,99,578 ఓట్లకు గాను 2,47,911 ఓట్లు పోలయ్యాయి. 82.75 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.