డిచ్​పల్లి–ఘన్​పూర్​ రైల్వేగేట్​ మూసివేత

డిచ్​పల్లి–ఘన్​పూర్​ రైల్వేగేట్​ మూసివేత

NZB: డిచ్​పల్లి- ఘన్​పూర్​ మధ్య రైల్వేగేట్​ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రైల్వేగేట్​ ఈనెల 8వ తేదీ శనివారం రాత్రి పది గంటల నుంచి నుంచి 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు రెండురోజుల పాటు మూసి ఉంటుందని వివరించారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించాలని కోరారు.