ఇంటర్ పరీక్షలు.. 506 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షలు.. 506 మంది గైర్హాజరు

SGR: జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,092 మంది విద్యార్థులకు గాను 15,586 మంది (96.86%) హాజరయ్యారు. 506 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.