నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు, మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప్పరాపల్లి, ఎస్ రాయవరం, కర్రివానిపాలెం, సైతారుపేట, వేమగిరి, ధర్మవరం, పెనుగొల్లు గ్రామాలకు విద్యుత్ సరఫరా వినిపిస్తున్నట్లు తెలిపారు.