గ్యాంగ్ రేప్.. MLA వివాదాస్పద వ్యాఖ్యలు

గ్యాంగ్ రేప్.. MLA వివాదాస్పద వ్యాఖ్యలు

కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అధికార DMK మిత్రపక్ష MLA ER ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పురుషుడితో మహిళ చీకట్లో ఉండటం వల్ల జరిగే అనర్థాలను పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని అన్నారు. ఆ సమయంలో మహిళ పురుషుడితో కలిసి బయటకు వెళ్లడమే సామాజిక పతనమని అభివర్ణించారు. ఈశ్వరన్ వ్యాఖ్యలపై రాష్ట్ర BJP నేత అన్నామలై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.