దేవాలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు

దేవాలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు

RR: చేవెళ్ల మండలంలోని నాంచేరి ఇంద్రారెడ్డి నగర్‌లో బీరప్ప, మల్లన్న దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA కే రత్నం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు అన్నారు.