'మధ్యాహ్నం భోజనం నాణ్యతయుతంగా ఉంది'

'మధ్యాహ్నం భోజనం నాణ్యతయుతంగా ఉంది'

BPT: చీరాల NRPM బాయ్స్ హైస్కూల్‌లో మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును ఎమ్మెల్యే కొండయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అలాగే, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం మెనూ రుచికరంగా, నాణ్యతయుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎం సాల్మన్ రాజు, టీచర్లను ఎమ్మెల్యే కొండయ్య అభినందించారు.